News
Rasi Phalalu 22-07-2025: పన్నెండు రాశుల్లో ఇవాళ (22 జూలై 2025 మంగళవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం ...
Panchangam Today: నేడు 22 జులై 2025 మంగళవారం, స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - గ్రీష్మ ఋతువు, ...
ఉద్యోగ మేళా జరగబోతోంది. 10 పాసైనా చాలు. అదిరే బంపర్ ఆఫర్ పొందొచ్చు. అందువల్ల పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకోండి.
మాదాపూర్ శిల్పాకళా వేదిక వద్ద జరిగిన హరిహర వీరమల్లు ప్రీ-లాంచ్ ఈవెంట్లో అభిమానులు భారీగా తరలిరావడంతో గందరగోళం నెలకొంది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం అందింది.
పారిశుద్ధ్య కార్మికుడిగా సీఎం చంద్రబాబు తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో పారిశుధ్య కార్మికులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుమాటామంతీ పారిశుద్ధ్యం పనులు సాగుతున్న తీరు, విధి నిర్వహణ సమయం, సమస్యల ...
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి సదినేని యామిని శర్మ, ₹3,200 కోట్ల మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డి అరెస్టును స్వాగతించారు, "ఎవరూ చట్టానికి అతీతులు కాదు" అని నొక్కి చెప్పారు. 2019–2 ...
Minister Narayana: రెండో దశ భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం: మంత్రి నారాయణ అమరావతి: రాజధాని రెండో దశ భూ ...
కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ మృతి పట్ల ఐ.యు.ఎం.ఎల్. ఎంపీ ఈ.టి. మొహమ్మద్ బషీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటని బషీర్ పేర్కొన్నారు, కేరళకు ఆయన చేసిన సేవలన ...
శ్రీకాకుళం సమీపంలోని పొన్నాడ గ్రామంలో గణేశ విగ్రహాల తయారీ పూర్వీకుల నుంచి వారసత్వంగా కొనసాగుతోంది. ఈ గ్రామం మట్టితో విఘ్నేశ్వరుడికి జీవం లభించే పుణ్యక్షేత్రంగా నిలిచింది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సత్య సాయి మందిరంలో రాజ్యశ్యామల దేవి యజ్ఞమహోత్సవం నిర్వహించారు. ఈ యాగంలో నాగసాధువులు, సాధువులు, ...
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 10 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు నాయుడే చెప్పాడు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది.. రేవంత్ రెండేళ్ల పాలనలో మొత్తం ఉల్టా అయి భూముల ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results